వివేకా కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట….!

-

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. వివేకా హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది హై కోర్టు. గతంలో అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు.

Avinash Reddy in Viveka case relief in High Court

దీంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయలేమని హైకోర్టు వివరించింది. దస్తగిరి పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. అటు వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కి హైకోర్టు లో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news