High Court

బర్రెలక్క కు రక్షణ కల్పించండి: హై కోర్ట్

తెలంగాణ ఎన్నికల్లో కొల్హాపూర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న స్వాతంత్ర్య అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. డిగ్రీ చదివిన యువతగా ఉద్యోగుల కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం మెచ్చుకోదగిన విషయం. బర్రెలక్క నవంబర్ 21న ఎన్నికల ప్రచారంలో ఉండగా తన సోదరుడు పై దాడి జరిగిన విషయం...

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా…!

ఈ వారంలోనే చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ ను ఇస్తూ హై కోర్ట్ తీర్పును ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన కేసులలో కూడా బెయిల్ ను తెచ్చుకోవడానికి చంద్రబాబు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మద్యం కేసులో చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. కాగా ఈ...

ఉద్యోగ రిజర్వేషన్ లపై హై కోర్ట్ సంచలన తీర్పు …!

మాములుగా ఎంతో చదివి తీరా అర్హతను తగిన ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే చాలా ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో రిజర్వేషన్ లను కల్పిస్తూ ఉంటారు. అదే విధంగా తాజాగా పంజాబ్ హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుందని ఒక చట్టాన్ని తెచ్చింది....

టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావుకు నోటీసులు?

టాలీవుడ్ దర్శకుడు, టిడిపి మద్దతుదారుడు రాఘవేంద్రరావుకు ఊహించని షాక్ తగిలింది. సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తా అని చెప్పి తక్కువ రేట్లకు భూమి కొట్టేసి అందులో ఇప్పుడు జూదం, బార్లు, మద్యం వ్యాపారం చేస్తున్నాడని టాలీవుడ్ దర్శకుడు, టిడిపి మద్దతుదారుడు రాఘవేంద్రరావుపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు మరోసారి...

బ్రేకింగ్ న్యూస్: టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్నకు సిఐడి నోటీసులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రెండు నెలల క్రితం స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లగా, ఈ మధ్యనే మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. కాగా చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సమయంలో టీడీపీ నేతలు, సినీ నటులు మరియు చంద్రబాబు మద్దతుదారులు ప్రభుత్వాన్ని, జగన్ ను, ఆఖరికి...

సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు : రఘురామ

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అవినీతిమయం అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ... తాజాగా, వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సీఎం...

చంద్రబాబు హై కోర్ట్ షరతులను ఉల్లంఘించారా ?

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేహ్ట చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు బయటకు వస్తారా అంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చిన కొన్ని గంటల్లోనే హై కోర్ట్ షరతులను ఉల్లంఘించారు అంటే అవుననే తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల...

BREAKING: కానిస్టేబుల్ లకు మెడికల్ టెస్ట్ లు ఆపండి అంటూ కోర్ట్ ఉత్తర్వులు !

కేసీఆర్ ప్రభుత్వం లో ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలలో ఏదో ఒక సమస్య లేదా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు గ్రూప్ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై ఒక సమస్య వచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం TSLPRB ఆయా జిల్లా ఎస్పీ...

BIG BREAKING: చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హై కోర్ట్!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసు లో రిమాండ్ లో ఉండగానే.. మరో కొన్ని కేసులలో ముద్దాయిగా ఉండగా కోర్ట్ లో ఇవి విచారణలో ఉన్నాయి. ఈ కేసులలో ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు... కొద్దీ రోజులుగా ఈ కేసులలో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు...

BREAKING : సింగరేణి ఎన్నికలు వాయిదా వేసిన హైకోర్టు

సింగరేణి ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...