High Court
వార్తలు
నా మొగుడి మర్మాంగం చిన్నగా ఉంది.. నాకు విడాకులు కావాలి..
కొన్ని సార్లు షాకింగ్ ఘటనలు విన్నప్పుడు.. చూసినప్పుడు కొద్దీ సేపు మనకు ఏమీ పలు పోదు.. అయితే ఓ కోర్టులో ఉన్న వారికి ఈ అనుభవం కలిగింది. ఇటీవల ఓ మహిళ తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కింది.. అయితే.. భర్త విషయానికి వస్తే.. మంచి ఉద్యోగం.. మంచి సంపాదన.. అంతేకాకుండా.. మంచిగా స్థిరపడ్డ కుటుంబం....
Telangana - తెలంగాణ
Breaking news: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న రాాహుల్ గాంధీ ఓయూ టూర్ కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓయూలో ఈనెల 7న రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అయితే ఈ పర్యటనకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనుమతి ఇవ్వలేదు. తాజాగా హైకోర్ట్ ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వీసీకి ఆదేశాలు జారీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బిగ్ బాస్ లో ఏది పడితే అది చూపిస్తారా : హై కోర్టు సీరియస్
బిగ్ బాస్ లో ఏది పడితే అది చూపిస్తారా అని హై కోర్టు సీరియస్ అయింది. బిగ్ బాస్ షోపై వ్యాజ్యం …సీజె ధర్మాసనం ముందుంచాలన్న హైకోర్టు.. రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని పేర్కొంది. బిగ్ బాస్ షోపై దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రియాల్టీ షోలో...
Telangana - తెలంగాణ
స్మితా సబర్వాల్కి హైకోర్టు బిగ్ షాక్.. ఆ రూ.15లక్షలు కట్టాల్సిందే
సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పరువు నష్టం దావావేసేందుకు ఆమెకు కేసీఆర్ సర్కార్ నిధులు సమకూర్చడాన్ని తెలంగాణ హై కోర్టు తప్పుబట్టింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారంటూ 2015 లో ఔట్ లుక్ మ్యాగజీన్ పై స్మితా సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుకు...
Telangana - తెలంగాణ
ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణపై హైకోర్ట్ లో మరో పిటిషన్
ఇటీవల ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ పార్టీపై, పోలీస్ తీరు, మంత్రి పువ్వాడ అజయ్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటు ఘటనకు కారణం అయిన మంత్రి పువ్వాడను మంత్రి మండలి నుంచి బర్త్ రఫ్...
Telangana - తెలంగాణ
టిఆర్ఎస్ పార్టీపై హై కోర్టును ఆశ్రయించిన కేఏ పాల్
టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే గతంలో ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టవద్దని... ఒకవేళ ఫ్లెక్సీలు పెడితే...
Telangana - తెలంగాణ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ
ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య కేసు పిటీషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నే తెలంగాణా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడనీ పిటీషనర్ తరపు న్యాయవాది అభినవ్... హై కోర్టు కు...
Telangana - తెలంగాణ
హైకోర్ట్ లో ఖమ్మం సాయి గణేష్ సూసైడ్ కేసు… సిబిఐ విచారణ కోరుతూ పిల్
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేస్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు మరికొంత మంది తన మరణానికి కారణం అంటూ సెల్ఫీ వీడియోలో సాయిగణేష్ వెల్లడించారు. మంత్రితో పాటు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిగణేష్ వెల్లడించారు. ఈ ఆత్మహత్య అంశం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య...
Telangana - తెలంగాణ
విద్యుత్ ఛార్జీల పెంపుపై హై కోర్టులో ఎల్ అండ్ టీ మెట్రో పిటిషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో మెట్రో రైళ్ల పై విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తు.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్.. హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది....
Telangana - తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు దిమ్మతిరిగే షాక్.. జీవో 402 సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 402 ను హై కోర్టు సస్పెన్షన్ చేసింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నంబర్ 402 తీసుకువచ్చింది. తాజా గా ఈ జీవో నెంబర్ 402.....
Latest News
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...
వార్తలు
ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...
వార్తలు
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!
కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...