BIG BREAKING : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ..27 తర్వాత హాజరవుతా !

-

BIG BREAKING : సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ రాశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని సీబీఐ అధికారులకు తెలిపారు అవినాష్ రెడ్డి. సుప్రీంలో తన పిటిషన్‌పై రేపు విచారణ ఉందని పేర్కొన్నారు అవినాష్ రెడ్డి.

తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని.. సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. 27 తరువాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ విచారణ లో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news