CBI
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : సీబీఐకి కడప ఎంపీ అవినాష్రెడ్డి మరో లేఖ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి.
ఈ నేపథ్యంలోనే... ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐకి కడప ఎంపీ అవినాష్రెడ్డి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేను విచారణకు హాజరు కాలేను.. సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ
నేను విచారణకు హాజరు కాలేనని... సిబిఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే సిబిఐ నోటీసులు జారీ చేయడంపై తాజాగా అవినాష్...
Telangana - తెలంగాణ
ఎడిట్ నోట్: కేసీఆర్..కింకర్తవ్యం?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్కు ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు..ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిట్ చేతుల్లో ఉన్న ఈ కేసుని తాజాగా హైకోర్టు..సీబీఐకు బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ముగ్గురు నిందితులు...
Telangana - తెలంగాణ
Big News : ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో...
Telangana - తెలంగాణ
కవిత సీబీఐ విచారణ లైవ్ పెట్టాలి : అద్దంకి దయాకర్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు గత 7 గంటలుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ కవితపై జరుగుతోన్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఓపెన్ గా విచారణ జరిగితేనే ప్రజలందరికి నిజాలు తెలుస్తాయన్నారు...
Telangana - తెలంగాణ
5 గంటలుగా విచారణ.. KCRతో భేటీ కానున్న కవిత!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో కవిత నివాసానికి చేరుకున్న 11 మంది సభ్యుల సీబీఐ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను...
Telangana - తెలంగాణ
కవిత పై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉంది : కూనంనేని సాంబశివరావు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో కవిత నివాసానికి చేరుకున్న 11 మంది సభ్యుల సీబీఐ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను...
Telangana - తెలంగాణ
Breaking : నేడు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు
ఢిల్లీమద్యం సిండికేట్ల వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు సిబిఐ విచారించనుంది. సిఆర్పిసి 160 కింద కవితకు ఇప్పటికే సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ...
Telangana - తెలంగాణ
BREAKING : ఎమ్మెల్సీ కవిత లేఖకు బదులిచ్చిన సీబీఐ
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ... కవితను విచారించేందుకు ఇటీవల నోటీసులు పంపింది సీబీఐ. ఈ నెల 6న విచారణ జరుపుతామని...
Telangana - తెలంగాణ
సీబీఐ వర్సెస్ కవిత : గేమ్లో ట్విస్ట్..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్కామ్లో పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వచ్చింది. పైగా ఈడీ రిపోర్టులో కూడా కవిత పేరు నమోదైంది. దీంతో సీబీఐ కవితకు...
Latest News
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం.
మార్చి మూడు, నాలుగు...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...
ఆరోగ్యం
శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!
చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...