సీఎస్ జవహర్ రెడ్డి…భూములు, మైనింగ్ అన్ని దొచేశాడు – బీజేపీ

-

సీఎస్ జవహర్ రెడ్డిని కూటమి పార్టీలు టార్గెట్‌ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డిపై బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షేమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటోందని ఆరోపణలు చేశారు. భూములు, మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సీఎస్ పని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనన్నారు.

cs jawahar reddy

ఫలితాలు రోజు అల్లర్లు సృష్టించటానికి వైసీపీ సిద్ధం అవుతుందని.. కేంద్ర బలగాలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మోహరించనున్నారని తెలిపారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు . రాయలసీమ ప్రాంత ప్రజలను తటస్తంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి దారి తీస్తున్నారని వైసీపీని టార్గెట్‌ చేశారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు . యోగేంద్ర యాదవ్ చేసిన గాలి వ్యాఖ్యలు గురించి అందరికి తెలుసు… మోదీ పై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోరని పేర్కొన్నారు. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం ఉంటుందన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news