చంద్రబాబు గుడ్ న్యూస్… ఇకపై నెలకు రూ. 4,000 పెన్షన్…!

-

ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇకనుంచి నెలకు రూ. 4,000 పెన్షన్ అందుతుందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా అనేకమంది లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.

Chandrababu Naidu government has given good news to those eligible under the NTR Bharosa Pension Scheme in Andhra Pradesh
Chandrababu Naidu government has given good news to those eligible under the NTR Bharosa Pension Scheme in Andhra Pradesh

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఇదిలా ఉండగా…. మరోవైపు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news