కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ సాధించే దిశగా టీడీపీ బిగ్‌ స్కెచ్‌

-

కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ సాధించే దిశగా టీడీపీ బిగ్‌ స్కెచ్‌ వేసింది. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ సాధించే దిశగా టీడీపీ కసరత్తు చేస్తోంది. లక్ష ఓట్ల మెజార్టీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 34 మందితో కమిటీ నియామకం చేసింది.

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఛైర్మనుగా 35 మంది సభ్యులతో కమిటీ వేశారు. ఇక ఈ కమిటీలో కుప్పం ఇన్చార్జీ మునిరత్నం ఉన్నారు. సమన్వయ కమిటీ కన్వీనరుగా ఆర్ చంద్రశేఖర్ ఉన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంలో భాగంగా మండల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news