నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ

-

 

సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ జరుగనుంది. ఇవాళ ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు ముకుల్ రోహిత్గి. నిన్న చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. ఇక జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ చేస్తున్నారు.

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. IRR కేసులో ఈ నెల 11న విచారణకు రావాలని నారాయణ అల్లుడు పునీత్ కి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అటు ఇప్పటికే సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ ను నేడు విచారణ చేయనుంది ఏపీ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version