BREAKING: ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు…బీజేపీతో పొత్తుపై ప్రకటన!

-

BREAKING: ఇవాళ ఢిల్లీకి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ పెద్దలను కలవనున్నారు చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులో భాగంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కీలక మంతనాలు జరపనున్నారు చంద్రబాబు. ఇక ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్‌ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

chandrababu pawan bjp

నిన్ననే చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణమాలపై చర్చించారు చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌. ఇక ఇవాళ ఢిల్లీకి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లన్నారు. కాగా ఇప్పటికే 99 అసెంబ్లీ టికెట్లను పొత్తులో భాగంగానే…చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌ ప్రకటించేశారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news