BREAKING: ఏపీ రాజధానిగా తిరుపతి ?

-

ఏపీ రాజధానిగా తిరుపతి ? ఇదేంటీ అనుకుంటున్నారా ? ఏపీలో ఉన్న లీడర్లు ఇలాగే ప్రెస్‌ మీట్లు పెట్టి మాట్లాడేస్తున్నారు. తిరుపతిపై తాజాగా మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి రాజధానిగా ఉంటుంది…రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్.

chinta mohan hot comments on tirupathi

ప్రతి మంగళవారం స్దానికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్. ఏపీ ప్రత్యేక హోదా కోసం గెలిచిన ప్రతి ఎంపి కాంగ్రెసు ఇండియా కూటమీకి మద్దతు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. స్వీమ్స్ లో ఉచితంగా పేదలకు వైద్యం అందించాలన్నారు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కాపులందరూ కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు..చిరంజీవి కూడా కాంగ్రెస్ లోకి రావాలని.. ఆయనను అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news