ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

-

ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష ఉంటుంది.

CM Chandrababu talks with representatives of NITI Aayog on formulation of Vision 2047 document

ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ప్రణాళిక శాఖ. ప్రధాని మోడీతో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని భావిస్తోన్నారు సీఎం చంద్రబాబు. అలాగే… దేవదాయ శాఖపై సమీక్షించనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news