బాలీవుడ్ నటిపై విజయవాడలో కేసు నమోదు !

-

విజయవాడ కలకలం నెలకొంది. ముంబైకి చెందిన సినిమా నటి కుటుంబంపై బెజవాడలో కేసు నమోదు అయిందని సమాచారం. వైసీపీ తరఫున 2014లో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందట. తనను హనీ ట్రాప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై నటి సహా కుటుంబ సభ్యులపై కేసు బుక్‌ చేశారట.

A case has been registered against Bollywood actress in Vijayawada

ఈ ఏడాది ఫిబ్రవరి 2న కేసు నమోదు అయినట్లు సమాచారం. అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసు నమోదైనట్లు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక ఈ కేసుపై పోలీసుల పాత్రపై ఫిర్యాదు రాలేదని వస్తె విచారణ చేస్తామని చెప్పారు సీపీ రాజశేఖర్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news