ఏపీ సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

-

ఏపీ లోని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సచివాలయాల్లో పనిచేసే సర్వే ఉద్యోగులు గ్రేడ్‌ 3 ను గ్రేడ్‌ 2కి మార్చాలని సీఎం జగన్‌ నను ఉద్యోగులు కోరారు. అయితే, దీనికి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇ్చచారు.

11వేల మంది గ్రేడ్‌ 3 సర్వేయర్లను గ్రేడ్‌ 2 లోకి మార్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు మార్చి, ఏప్రిల్‌ నెలలోనే చేసేందుకు అంగీకరించారు సీఎం జగన్‌. రాష్ట్ర ప్రభుత్వ డీఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇక సీఎం జగన్‌ నిర్ణయం పట్ల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version