సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్న సీఎం జగన్

-

సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్. ఇవాళ గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థకు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం జగన్. 2300 మెగా వాట్స్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.

నంద్యాల జిల్లా అవుకు మండలంలో ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు తాడేపల్లి నుంచి వర్చువల్ గా శంఖుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news