నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

-

చంద్రబాబుకు సీఎం జగన్‌ షాక్‌ ఇచ్చారు. నేడు చంద్రబాబు ఇలాక అయిన కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబును టార్గెట్‌ చేసి..సీఎం జగన్‌ విరుచుకుపడే ఛాన్స్‌ ఉంది.

CM YS Jagan’s visit to Kuppam today

ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గ పర్యటన వివరాలు

ఉ.10.25 గం. లకు రాజుపేట్, రామకుప్పం మండలం – హెలిప్యాడ్

ఉ.10.40 గం. లకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమం

ఉ.10.45 గం. లకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల

ఉ.11.25 గం. లకు శాంతిపురం మం, గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్ కు రాక

ఉ. 11.40 గం. లకు గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరు*

Read more RELATED
Recommended to you

Latest news