ఏపీలో కలకలం… మరో మూడు కరోనా కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలకలం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

covid
covid

గుంటూరులోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి చెందిన 37 ఏళ్ల మహిళ, చిలకలూరిపేటకు చెందిన ఓ వృద్ధుడు, బాపట్లకు చెందిన 57 ఏళ్ల మహిళకు పాజిటివ్ వచ్చింది. ఈ వివరాలను సంబంధిత జిల్లా వైద్యాధికారులకు పంపించినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోమ్ ఐసోలేషన్‌కు పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news