ఏపీలో కరెంట్ కష్టాలు..సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స !

-

ఏపీ లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఓ సంఘటన వల్లే.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన్యంలో కరెంట్ కష్టాలు ఉన్నప్పటికీ… పట్టించుకోవడం లేదు విద్యుత్ అధికారులు. కరెంట్ లేక సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స చేస్తున్నారు వైద్యులు.

పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ కోతల వల్ల కురుపాం ప్రభుత్వ వైద్యశాలలలో సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. మరి దీనిపై ఏపీ సర్కార్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version