మాధురి ట్రాప్ లో పడటానికి నేను పిల్లాడిని కాదు..దువ్వాడ శ్రీను సంచలనం !

-

మాధురి ట్రాప్ లో పడటానికి నేను పిల్లాడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను. శ్రీకాకుళం టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వివాదం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను క్రొత్త ఇంటి తలుపులు భార్య వాణి , కూతురు హైందవి, బంధువులు…పగలగొట్టారు.

duvvada srinivas about madhuri

ఇక ఈ సంఘటన అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను..మీడియాతో మాట్లాడుతూ… గత రెండేళ్లలో నాకు భొజనం చేసావా అని ఎవరూ అడగలేదని…. నాకు రెండు సంవత్సరాలుగా భోజనం అన్నీ మాదురీ చూస్తుందని తెలిపారు. ఆ అన్నం కూడా దొరక్కుండా , నీడ కూడా దొరక్కుండా చేస్తారా ? నేను ఓడిపొయి ఉన్నాను , నావద్ద డబ్బులేదు మాదురికి ఏం చెయగలను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాదురితో నా బందం కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. నా భార్య దువ్వాడ వాణి గునపాలతో గేట్లు ఇరగగొట్టారని ఆగ్రహించారు. నాపై హత్యా ప్రయత్నం చేసారు….రెండేళ్ల‌ క్రితమే ఇంటిలో హత్యా ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news