ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..

-

తెలుగు దేశం పార్టీ అగ్ర నేత నారా లోకేష్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. YSR జిల్లా ప్రొద్దుటూరులో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో అలజడి నెలకొంది. ప్రొద్దుటూరులో నారా లోకేష్ పై గుర్తుతెలియని వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు.

లోకేష్ భద్రతా సిబ్బందిపై కోడిగుడ్డు పడగా… గుడ్డు విసిరిన వ్యక్తిని పట్టుకొని టిడిపి శ్రేణులు దేహశుద్ధి చేశాయి. దీంతో అక్కడ ఆగి లోకేష్ నిరసన తెలుపగా…. పోలీసులు సర్దిచెప్పడంతో చివరికి విడిది కేంద్రానికి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news