AP: మహిళలతో పెన్షన్‌ తీసుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. త్వరలోనే ఏపీలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దీనిపైన కసరత్తులు చేస్తోంది. ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి లేదా ఆ తర్వాత ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే బడ్జెట్ రూపొందిస్తుంది. ఆర్టీసీకి ఎంత మేరకు ఖర్చు అవుతుంది అనే దాని పైన లెక్క వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ఉన్న… మరి కొంతమందికి కూడా ఉచిత బస్సు సౌకర్యం.. ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైతే తీవ్ర అనారోగ్యంతో పెన్షన్లు తీసుకుంటున్నారో వారిని కూడా ఇందులో.. ఆడ్ చేయాలని అనుకుంటున్నారట.

 

క్షయ, గుండె జబ్బులు, ఆన్సర్, కిడ్నీ,పక్షవాతం,లివర్, ఇతర సీరియస్ సమస్యలు… ఉండి పెన్షన్ తీసుకుంటున్న వారు ఏపీలో చాలా మంది ఉన్నారు. అయితే ఇలా పెన్షన్ తీసుకునే వారికోసం కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా వారి కోసం ప్రత్యేకంగా bus పాస్ ఇవ్వాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news