గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్ బస్సు బోల్తా.

-

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ఫిరంగిపురం సమీపంలో అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సమీప లంకలోకి బస్సు దూసుకెళ్లింది..చీరాల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఫిరంగిపురం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది…ప్రమాద సమయంలో బస్సలులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం..సీటులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృత్యువులో పోరాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news