AP: ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

-

AP: ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మసీదులలో పనిచేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెల వరకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ. 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

AP CM YS Jagan Extends Ramadan 2024 Wishes To Muslims

Read more RELATED
Recommended to you

Latest news