BREAKING : ప్రజలకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు

-

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురువనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది.

మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలో ఎడతెగని వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం గంటపాటు వర్షం దంచికొట్టగా, ఇవాళ తెల్లవారుజామున కూడా హైదరాబాద్ అంతటా వాన కురిసింది. చాలా చోట్ల కరెంట్ సరాఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news