ఏపీలో టీచర్లకు భారీ ఊరట… అటెండెన్స్ పై కీలక ప్రకటన !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్. ఉపాధ్యాయుల హాజరు పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ… వెనక్కి తీసుకోవడం జరిగింది. పాఠశాలల సంసిద్ధత కోసం ఇవాల్టి నుంచి టీచర్లు స్కూల్లకు… హాజరుకావాలని.. గతంలో చంద్రబాబు నాయుడు సర్కార్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వారి బదిలీలు… కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Huge relief for teachers in AP
Huge relief for teachers in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉపాధ్యాయుల హాజరు పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంతో ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించింది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన…. పాఠశాలలు రీఓపెన్ కాబోతున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఇందులో ఉపాధ్యాయులు ఎప్పటి నుంచి హాజరు కావాలి అనే దానిపైన క్లారిటీ లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కాస్త ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news