BREAKING: నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లి రానున్న జగన్

-

Jagan is coming from Bangalore to Tadepalli today: వైసీపీ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లి రానున్నారు వైసీపీ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో వైసీపీ నేత శ్రీనివాసరావు ను పరామర్శించనున్నారు వైసీపీ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

agan is coming from Bangalore to Tadepalli today

ఇక అటు నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీసు నుంచే వైసీపీ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ కార్యక్రమాలు జరిగాయి. ఇక నేటి నుంచి జగన్ క్యాంప్ ఆఫీసు నుంచే వైసీపీ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version