కూటమికి 125 నుంచి 150 సీట్లు – రఘురామ కృష్ణం రాజు

-

కూటమికి 125 నుంచి 150 సీట్లు వస్తాయని తెలిపారు రఘురామ కృష్ణం రాజు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణం రాజు.. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికలపై స్పందించారు. కూటమి 125 నుంచి 150 సీట్లలో విజయం సాధిస్తుందని వివరించారు.

వైసిపి 25 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని బాంబ్‌ పేల్చాడు. నా మాట నిజమవుతుందో….జగన్ మాట నిజమవుతుందో….4వ తేది మధ్యహ్నంకు ప్రజలకు అర్దమవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version