ఏపీ సరిహద్దుపై కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన

-

ఏపీ సరిహద్దుపై కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుపై పునఃసమీక్ష చేపడతామని కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘2020లో సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే ఏకపక్షంగా ఉంది.

Karnataka government’s key announcement on AP border

ఏపీకి చెందిన అక్రమ గనుల వ్యాపారులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సరిహద్దులను చెరిపే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని గ్రామాల సరిహద్దులు నిర్ణయించిన తర్వాతే రాష్ట్రాల సరిహద్దులు గుర్తించాలి’ అని బళ్లారి ఎమ్మెల్యే భరత్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం పైవిధంగా స్పందించింది.

కాగా, ఈనెల 14న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మకరంపురం గ్రామంలో ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పలాసలో వైయస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news