Megha: ఏపీ వరద బాధితులకు ఎవరు ఊహించని సాయం

-

ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు మేఘా కంపెనీ సాయం చేయడం జరిగింది. ఎవరు ఊహించని సాయం చేసింది మెఘా కంపెనీ. ఈ మేరకు రూ. 5 కోట్ల చెక్ ను విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్. సుబ్బయ్య అందించారు.

Megha Engineering company has given massive financial assistance to the flood victims in AP

ఇక అటు విజయవాడలో వరద బాధితులకు పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు విరాళం అందించారు. అయితే పాకెట్ మనీని వరదసాయంగా ఇవ్వడం పై ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఆ చిన్నారులకు అభినందనలు తెలిపారు. చిన్నారులు తమ పాకెట్ మనీని వరద సాయం కోసం ఇస్తున్న వీడియో చూస్తే చాలా సంతోషం వేసిందని అన్నారు చంద్రబాబు

Read more RELATED
Recommended to you

Exit mobile version