వైఎస్ షర్మిల మరో ప్యాకేజీ స్టార్ : మంత్రి కారుమూరి

-

కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలకు దిగారు. చంద్రబాబు మాయలో షర్మిల మరో ప్యాకేజీ స్టార్ అవుతారని దుయ్యబట్టారు. ఏపీని చీల్చిన కాంగ్రెస్ తో షర్మిల చేతులు కలిపారన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేశారని చెప్పారు. వైసీపీ తీసుకొచ్చే మేనిఫెస్టోలో విపక్షాలు కొట్టుకుపోతాయని అన్నారు.

Minister Karumuri Nageswara Rao Counter to ys sharmila

వచ్చే నెల 1వ తేదీన ఏలూరులో  సిద్ధం సభ ద్వారా ప్రజలకు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పడం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేది ఈ సభ నుంచి దిశా నిర్దేశం చేయబోతున్నారని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news