రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్‌రావు

-

వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల వైసిపి పార్టీని వీడిన ఇద్దరు కీలక లీడర్లు టిడిపి పార్టీలోకి… వెళ్లడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో మోపిదేవి వెంకటరమణ అలాగే మస్తాన్రావు.. చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 29వ తేదీన వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్రావు రాజీనామా చేయడం జరిగింది.

Mopidevi and Mastan Rao will join TDP tomorrow

అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరు లీడర్లు… రేపు టిడిపిలో చేరబోతున్నారు. ఉండవల్లి లోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పసుపు కండువాలు.. కప్పుకొని టిడిపిలో చేరబోతున్నారట మోపిదేవి అలాగే మస్తాన్ రావు. వారి వెంట పెద్ద ఎత్తున అనుచరులు కూడా టిడిపి పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాసవంగా 2019 డిసెంబర్లో టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లారు మస్తాన్రావు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి యూటర్న్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news