టీడీపీలో చేరిన మోపిదేవి.. జగన్‌ సంచలన నిర్ణయం

-

రేపల్లేకు చెందిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రేపల్లేకు చెందిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవితో మస్తాన్‌ రావు కూడా పార్టీ మారారు. ఈ తరుణంలోనే.. జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు రేపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు.

Mopidevi joined TDP Jagan sensational decision

తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని పరిస్థితులపై నియోజక వర్గ నేతలతో జగన్ చర్చ నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా…బుధ వారం సాయంత్రం టీడీపీలో చేరారు మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news