హైదరాబాద్ చేరుకున్న ముంబై హీరోయిన్ జెత్వాని !

-

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ముంబై హీరోయిన్ జెత్వాని ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముంబాయి నుంచి విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ లోనే ముంబై హీరోయిన్ జెత్వాని ఉండనున్నారు. హైదరాబాద్ నుంచి రేపు నేరుగా విజయవాడకు ముంబై హీరోయిన్ జెత్వాని వెళతారని సమాచారం.

Mumbai heroine Jethwani at Shamshabad Airport

జిత్వానీ ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లోకి వెళ్లారు విజయవాడ నగర పోలీసు కమీషనర్. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్ తో ఫోన్ లో మాట్లాడిన జేత్వానీ..రేపు విజయవాడకు వస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ మాట్లాడుతూ..అప్పట్లో నన్ను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, నా వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తాను అని ప్రకటించారు. అయితే.. దీనిపై పేర్నినాని స్పందించారు. ముంబై హీరోయిన్ జెత్వాని కేసు అంతా బూటకమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news