BREAKING: చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్‌..

-

BREAKING: చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపిన మోడీ…ఏపీని అభివృద్ధి చేయాలని కోరారట. కాగా… టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం.

Narendra Modi gave special congratulations to Chandrababu

ఎన్డీయేను 300 సీట్లు దాట‌నివ్వ‌కుండా శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్న ఇండియా కూట‌మి త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని సంపాదించే ప‌నిలో ప‌డింది. అందులో భాగంగానే చంద్ర‌బాబును వేణుగోపాల్ క‌ల‌వ‌నున్న‌ట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news