BREAKING: పవన్ కల్యాణ్ మిస్సింగ్‌… ఫ్యాన్స్ ఆగ్రహం!

-

తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మిస్సింగ్‌ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో….కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది.

ఈ రోజు ( సోమవారం ) ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు పెనుమాకలో స్వయంగా పెన్షన్లు అందించారు. అయితే, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఫొటో లే కుండా ప్రకటన ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. కాగా, రామోజీ రావు సంస్మరణ సభ కోసం ఇచ్చిన యాడ్‌లోను పవన్ ఫొటో మిస్సైన సంగతి తెలిసిందే. ఇక అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… కూడా పిఠా పురంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news