29వ తేదీన కొండగట్టుకు పవన్ కళ్యాణ్

-

 

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. తన మొక్కులు చెల్లించుకోనున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Andhra Pradesh Deputy CM Pawan Kalyan

ఇందులో భాగం గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకొని పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక అటు జనసే అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది. జులై 1 నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజు (జులై 1న) సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూ. గో. జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version