Varahi : ఇవాళ ఉప్పాడ సెంటర్ లో పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభ

-

Varahi : ఇవాళ ఉప్పాడ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభ జరుగనుంది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ్టి వారాహి టూర్‌ షెడ్యూల్‌ ఒకసారి పరిశీలిస్తే… ఇవాళ ఉదయం 9 గంటలకు పిఠాపురం నియోజకవర్గ నేతలు , కార్యకర్తలు తో సమావేశం అవుతారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌.

10 గంటలకు కార్మిక ,రైతు ,చేతి వృత్తులు వారితో సమావేశాలు జరుపుతారు. 11 గంటలకు క్షేత్ర స్థాయి పరిశీలన ఉంటుంది. 5 గంటలకు ఉప్పాడ సెంటర్ లో వారాహి మీద నుంచి బహిరంగ సభ లో పాల్గొనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. అనంతరం కాకినాడ చేరుకోనున్న జనసేనాని , కాకినాడ లోనే బస చేయనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news