BREAKING : ఇవాళ్టి నుంచే పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర

-

BREAKING : ఇవాళ్టి నుంచే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. నేడు కృష్ణాజిల్లా లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అవనిగడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇక పొత్తులపై పవన్ ప్రకటన తర్వాత జరుగుతున్న యాత్ర కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నారా లోకేష్‌ మద్దతు ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని సోషళ్ మీడియా వేదికగా వెల్లడించారు. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news