ఏపీ ప్రజలకు అలర్ఠ్..జూన్‌లోనూ బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు

-

ఏపీ ప్రజలకు అలర్ఠ్.. జూన్ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేని వారు, వీల్ చైర్ లో ఉండేవారికి మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేయనుంది.

Pension woes will continue this time also

పింఛన్లను ఏప్రిల్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయగా, గత నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో… వాలంటీర్ల సేవలు ఆగిపోయాయి. దీంతో పెన్షన్ల కోసం వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఇక జూన్ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news