2024 ఎన్నికల్లో జనసేనకు 40 సీట్లు రావడం ఖాయం – నటుడు పృథ్వీ రాజ్

-

టాలీవుడ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో నటించడమే కాకుండా వైసీపీ పార్టీలో… చాలా కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన గతంలో పవన్ కళ్యాణ్ పై కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా యూటర్న్ తీసుకున్న పృథ్వీరాజ్.. జనసేన పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 40 సీట్లు గెలవబోతున్న అని జోస్యం చెప్పారు పృథ్వీరాజ్. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి నాయకుడు కావాలి జనాల కోసం పోరాడే నాయకుడు కావాలని ఆయన మార్పు ప్రజల్లో వచ్చిందండి.. అది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను పృథ్వి రాజ్ వివరించారు.

మొత్తానికి బ్రిడ్జి రాజు మళ్లీ రాజకీయం గా బిజీ అవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. మల్లి సినిమాలకు గ్యాప్ వస్తుందో లేదో రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. వృద్ధి రీసెంట్ గా అంటే సుందరానికి సినిమాలో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version