జగన్ అంటే ఒక బ్రాండ్, జోష్..అందుకే 13 లక్షల కోట్ల పెట్టుబడులు – మంత్రి రోజా

-

జగన్ అంటే ఒక బ్రాండ్, జోష్..అందుకే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. సమ్మిట్ కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూ లు జరిగాయని తెలిపారు.

పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావటం మొదటిసారి అన్నారు పర్యాటక శాఖ మంత్రి రోజా. వంద శాతం ప్రతిపాదనలు అన్నీ గ్రౌండ్ అవుతాయని వివరించారు. జగన్ అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జోష్ అన్నారు పర్యాటక శాఖ మంత్రి రోజా. ముఖ్యమంత్రి పై ఉన్న నమ్మకంతోనే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు పర్యాటక శాఖ మంత్రి రోజా.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news