కేఏ పాల్‌ జెండాను మోస్తే..పవన్‌ గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కుతాడు – రోజా

-

కేఏ పాల్‌ జెండాను మోస్తే..పవన్‌ గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కుతాడని విమర్శలు చేశారు ఏపీ మంత్రి రోజా. ఇవాళ తిరుపతి మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పధకాలు అమలు ఇచ్చిన ఘనత జగన్ కే దక్కిందని ఈ సందర్భంగా వివరించారు.

మూడుసార్లు సిఎంగా ఉన్నా… జగన్ లా ఎప్పుడు చంద్రబాబు పథకాలు ఇవ్వలేదని ఆగ్రహించారు రోజా. పవన్ కల్యాణ్ ఎప్పుడూ టిడిపి, బిజెపి జెండా మోస్తూ వారికే ఓటు వేయాలని ఉంటాడని ఆగ్రహించారు. మిగిలింది ఇక కేఏపాల్ జెండా మాత్రమే అది కూడా పవన్ కళ్యాణ్‌ మోసేస్తే.. గిన్నిస్ బుక్ ఎక్కేయ్యచ్చని తెలిపారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news