చంద్రబాబును సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు – రోజా

-

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చంద్రబాబును సింగ పూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు రోజా. అమరావతి లో చంద్రబాబు అనేక కుంభ కోణాలు చేశారని… సింగపూర్ లో చంద్రబాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అవినీతిలో దొరికారని వెల్లడించారు రోజా. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించి విచారణ చేస్తున్నారన్నారు.

స్విస్ ఛాలెంజ్ పేరు తో అమరావతి భూములతో చీకటి ఒప్పందాలు సింగ్ పూర్ లో చేసుకున్నారని.. త్వరలోనే చంద్రబాబు నీ సింగ పూర్ పోలీసులు అరెస్ట్ చేసి చిప్ప కూడు పెడ్తారని వివరించారు. ఆ భయంతోనే చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా భయపడి పోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news