శబరిమలలో బస్సు బోల్తా… ఏపీకి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు !

-

శబరిమలలో బస్సు బోల్తా… పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏపీకి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు నుంచి 40 మంది ప్రయాణికులతో ఈనెల 15న బస్సు… బయలుదేరింది.

కేరళలోని అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఎరుమేలికి పది కిలోమీటర్ల దూరంలో ప్రమాదం… చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఇక గాయపడ్డ భక్తులకు కొట్టాయం మెడికల్ కాలేజీలు చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news