తిరుమల భక్తులకు అలర్ఠ్..సర్వదర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ

-

తిరుమల భక్తులకు అలర్ఠ్. సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్ది దృష్యా సర్వదర్శనం టోకేన్లు జారి రద్దు చేసింది టిటిడి. ఎల్లుండి,7,8,13,14,15వ తేదిలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. ఇది ఇలా ఉండగా, ఈ నెల14వ తేదిన నవరాత్రి బ్రహ్మోత్సవాలుకు అంకురార్పణ చేయనున్నారు.

Sarvadarshan tokens canceled by TTD
Sarvadarshan tokens canceled by TTD

15 వ తేది నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధ్వజాఅవరోహణం లేకూండానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ చేయనున్నారు. అదే రోజున ఉదయం 8 గంటలలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 19వ తేది రాత్రి 7 గంటలకు గరుడవాహన సేవ, 20వ తేది సాయంత్రం 4 గంటలకు పుష్పకవిమానం, 22వ తేది ఉదయం 7:15 గంటలకు స్వర్ణరథ ఉరేగింపు జరుగనున్నాయి. ఇక ఈ నెల 23వ తేది ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news