Schools Reopen: నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం.. టైమింగ్స్ లో మార్పులు !

-

Schools Reopen:  తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేటితో వేసవి సెలవులు ముఖ్యం ఉన్నాయి. దీంతో ఇవాల్టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్స్ రీ ఓపెన్ కాబోతున్నాయి. దాదాపు 50 రోజుల పాటు హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఇవాల్టి నుంచి… మళ్లీ స్కూల్స్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Schools are going to reopen in the two Telugu states of Telangana and Andhra Pradesh from today
Schools are going to reopen in the two Telugu states of Telangana and Andhra Pradesh from today

ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాల వరకు అన్ని రకాల విద్యాసంస్థలు ఇవాళ తెలుసుకోబోతున్నాయి.. ఈ నేపథ్యంలోనే కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగుతాయి. ప్రాథమికోన్నత అలాగే ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 నిమిషాల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు కూడా పాఠశాలలకు చేరడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేట్ స్కూల్స్ ఇప్పటికే ఓపెన్ చేశారు. క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news