నేడు తిరుమ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌..అమలులోకి సెక్షన్ 30

-

Section 30 of Police Act enforced in Tirupati amid laddu row: నేడు తిరుమ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి పయనం కానున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి రేణిగుంట‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స‌ చేస్తారు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి.

Section 30 of Police Act enforced in Tirupati amid laddu row

ఇక రేపు ఉద‌యం 10.20కి శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి. ద‌ర్శ‌నం అనంత‌రం తిరుమ‌ల నుంచి బెంగుళూరుకు ప‌య‌నం అవుతారు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి. అయితే వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన తరుణంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు పోలీసులు. తిరుపతి లో శాంతి భద్రత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్న తరుణంలోనే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news