ఏపీలో పల్లె వెలుగుబస్సు బోల్తా..ఏకంగా 35 మంది ప్రయాణికులు !

-

Shri Sathyasai: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలుగురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది.

Shri Sathyasai A village light bus overturned near Gummalakunta in Battalapalli mandal

నల్లమాడ నుంచి అనంతపురంకు వస్తున్న సమయంలో గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా కొట్టింది. అయితే.. ఈ ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఇందులో ఉన్న కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు గాయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news