నేటితో శ్రీశైలంలో ముగియనున్న ఉగాది మహోత్సవాలు

-

Srisalam: శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ఠ్‌. నేటితో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ ఉదయం శ్రీస్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి కార్యక్రమం ఉండనుంది.

Srisaila Devasthanam

సాయంత్రం నిజాలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ భ్రమరాంబికాదేవి. అశ్వవాహనంపై పూజలందుకోనున్నారు ఆది దంపతులు. వాహనసేవల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ, శ్రీస్వామి అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవంతో ఉగాది ఉత్సవాలు ముగింపు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news