తిరుమలకు పోటెత్తిన భక్తులు…దర్శనాలకు ఎంత సమయం అంటే ?

-

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు విపరీతంగా పోటెత్తారు.  తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి గరిష్టంగా 24 గంటల సమయం పట్టె అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. నారాయణ గిరి షెడ్ల వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకున్నారు.

Thief of jewellery, ttd, Tirumala devotees
Temple officials have clarified that there is a maximum of 24 hours left for the full darshan of Tirumala Lord

స్వామివారికి 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఆలయ హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. కాగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news