TTD EO: టీటీడీ కొత్త ఈవో బ్యాక్ గ్రౌండ్ ఇదే !

-

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా జె.శ్యామలరావు నియమితులయ్యారు. శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధ రాత్రి పూట ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. కాగా, ఇటీవల ధర్మారెడ్డి సెలవులపై వెళ్లిన విషయం తెలిసిందే.

Shyama Rao as TTD EO

అయితే… తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో J. శ్యామలరావును నియమించారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన J. శ్యామల రావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్ గా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండిగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, పౌరసరాఫరాలు, హోంశాఖల్లోనూ అనుభవం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news